Home » Boianapalli Vinod Kumar
ముంబై, కలకత్తా, హైదరాబాద్ లేదా చెన్నైలో సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్లు ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టాలని కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ఇది కొత్త ప్రభుత్వం కాదు.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు.
గులాబీ పార్టీకి.. ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయ్ ప్రతిపక్షాలు. మరి.. కారు స్పీడ్కి బ్రేకులు వేయడం సాధ్యమవుతుందా? ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమంలో కనిపించబోయే సీనేంటి?