Home » Bollywood Stars
మొదటి మూడు నెలల్లో బాలీవుడ్ లో పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏమి లేకుండా పోయింది. దీనిపై వచ్చిన ఓ బాలీవుడ్ న్యూస్ ని వివేక్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.
తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కలిశారు. యోగి ఆదిత్యనాథ్ ముంబై పర్యటనలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. సునీల్ శెట్టి, రవికిషన్, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, సోనూ నిగమ్, బోనీ కపూర్ తో పాటు మరింతమంది �
ఉత్తర భారతంలో కర్వా చౌత్ వేడుకను ఘనంగా జరుపుకుంటారు అక్కడి మహిళలు. తమ భర్తలు దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఉపవాసం పాటించి, రాత్రి చంద్రుడిని చూశాకే దీక్ష విరమిస్తారు. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ కర్వా చౌత్ వేడుకలో సందడి చేశారు.
అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. టీటౌన్ టు బీటౌన్ - బీటౌన్ టు టీటౌన్ జర్నీ కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ రేంజ్ పెరిగాక బాలీవుడ్ యాక్టర్స్ ఇక్కడి సినిమాల్లో నటించడం చూస్తూనే ఉన్నాం.
ఒకప్పటిలా ఒక్క బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చెయ్యడానికి ఇష్టపడడం లేదు స్టార్లు. ఒక ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసుకొని సింపుల్ గా సినిమా, వెబ్ సిరీస్లలోనే పెట్టుబడులు పెట్టాలని..
తెలుగు సినిమా రేంజ్ మారిపోతోంది. బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగు సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అంతేకాదు తెలుగులో ఏ అవకాశం వచ్చినా సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్..
బాలీవుడ్ లో వరసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయిన సినిమాలన్నీ రిలీజ్ కి లైన్ కడుతున్నాయి. అసలు సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి..
ఫైర్ బ్రాండ్ గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి వచ్చిన ఏ ఛాన్స్ నీ వదులుకోదు. అసలు ఆ హీరో, ఈ హీరోయిన్ అన్నతేడా లేకుండా ఆ టాపిక్..
లతా మంగేష్కర్కు ప్రధాని మోదీ నివాళి
ఏ ముహూర్తాన పుష్ప రిలీజ్ అయ్యిందో లేదో కానీ.. రయ్య్ మని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పెట్టినా.. కొన్నిచోట్ల ధియేటర్లు..