Home » Bombay High Courts
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తండ్రి, సోదరుల నుంచి ఘనమైన వారసత్వం కొనసాగిస్తున్నారు. ధీరజ్ సింగ్ 25 ఏప్రిల్ 1964లో జన్మించారు. మాతృరాష్ట్రం జమ్మూ కశ్మీర్.