Home » BOOKINGS
కార్ల తయారీ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాయి. హ్యుందాయ్ సంస్థ కూడా త్వరలో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ‘ఐయానిక్ 5 ఈవీ’ పేరుతో కొత్త కారు విడుదల కానుంది.
టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్సే’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా పలు కారణాల....
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�
Air India శనివారం కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు ఆపేశాం. ప్రస్తుతం మే3 తర్వాత నుంచి దేశీ సర్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే రోజు ఏప్రిల్ 15 నుండి భారత రైల్వే మరియు ప్రధాన విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి. ఏప్రిల్ 14 తర్వా�