Home » Border Roads Organisation
తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో గతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రాత పరీక్ష, శారీరక కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు నిర్ణీత అర్హతలలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేయబడతారు, ఒర
నుబ్రా లోయను..డీబీఓ ప్రాంతంతో కలిపే రహదారి పనులను భారత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) వేగవంతం చేసింది. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు మీదుగా చైనా రెండో వంతెనను నిర్మించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది