Home » bowing down
మైసూరు రాజవంశానికి చెందిన ఒక మహిళ పాదాలకు నమస్కారం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పనిని విమర్శిస్తున్నారు.
Life Of City: ఏదైనా లేనప్పుడే విలువ తెలుస్తుంది అనేది వాస్తవం.. లాక్డౌన్ దేశప్రజలకు అటువంటి ఎన్నో అనుభవాలను.. పాఠాలను, గుణ పాఠాలను నేర్పింది.. కరోనా వచ్చిన తర్వాత దేశంలో రవాణా రంగంపై ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లను సామా