Home » Boy
కుటుంబ సభ్యులకు తెలియకుండా తండ్రి ఇతరులకు పెంపకం కోసం ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
ఊహ తెలియని పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని కొందరు పేరెంట్స్ తాము వైరల్ అయిపోవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. రీసెంట్గా ఓ చిన్నారి పేరెంట్స్ చేసిన పనిని సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
మంగళవారం ఉదయం బాలుడు బోరుబావిలో పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, వైద్య బృం�
వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఖమ్మం జిల్లా పుటాని తండాలో ఈ ఘటన జరిగింది. పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి
హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
అలోక్ అనే పదిహేనేళ్ల బాలుడు తల్లితోపాటు, ఆమె పని చేసే ఎయిర్ కూలర్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్లో బాలుడు ఎలివేటర్ దగ్గర పని చేస్తున్నాడు. రెండో ఫ్లోర్లో పని చేస్తుండగా పొరపాటున ఎలివేటర్ షాఫ్ట్లో పడిపోయాడు. లోపలి వైర్లలో చి�
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.