Home » boycott
Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ సినిమా అమరన్. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదల టైమ్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. కేవలం తమిళ్ లోనే కాకుం�
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనలు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్దేశనం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్ఎస్ ఎంపీలు బహి
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ కేంద్రంపై మండిపడుతోంది. ఈక్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొత్తాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపించటంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయించుకోనివారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు మధ్యప్రదేశ్ లోని 13 గ్రామాలకు చెంది పెద్దలు. వ్యాక్సిన్ వేయించుకోకపోతే గ్రామం నుంచి బ�
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.
TDP boycotts Municipal elections : పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. టీడీపీ ఇన్చార్జ్ శ్రీనాథ్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు.. పుంగనూరులో ఎలక్షన్ హాలిడే ప్రకటిస్తున్నామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని�
Parliamentary budget meetings : బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్ రెడీ అయింది. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభంకానున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాలపై నూతన వ్యవసాయ చట్టాల ఎఫెక్ట్ కనిపించింది. తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు విప�
16 Opposition parties శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రాతినిథ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ..పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్