Home » Brahmamgari Matham
చట్టం ప్రకారమే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. మఠం పీఠాధిపతి, వారసత్వం అంశంపై తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మంగారు 1693లో సమాధి కాగా.. 8.5.2021న వీర భోగ�
బ్రహ్మంగారి మఠం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. పీఠాధిపతులు, మహాలక్ష్మమ్మ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్రామస్తులు పలు ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మంగారి మఠంలో సమస్యలకు కారణం అయిన మేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని �
కడప బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో 20 మంది పీఠాధిపతులు 2021, జూన్ 12వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు.