Home » Brahmin
మతాన్ని గెలిచింది మానవత్వం.. శవం దగ్గర పంచాయితీలు పెడుతున్న రోజుల్లో ముస్లిం సోదరులు హిందూ అంకుల్ పాడె మోశారు. అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం.. అంతిమ యాత్రలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. మరో కోణంలో చూస్తే వృద్ధులైన పేరెంట్స్�
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన చౌకీదార్ (నేనూ కాపలాదారు) అనే క్యాంపెయిన్ లో బీజేపి నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మోడీ పిలుపు మేరకు నేతలంతా తమ పేర్ల ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించారు.