Brahmotsavas

    రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట ముస్తాబు

    April 18, 2019 / 03:51 AM IST

    ఆంధ్రుల భద్రాద్రి ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ రాత్రి పండు వెన్నెల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. స్వామి ప్రసాదం మొదలు క్యూలైన్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ�

10TV Telugu News