Home » BRANDS
కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతు
అమెరికన్ గేమింగ్ కంపెనీ ఎపిక్ గేమ్స్ దాని యాక్షన్ గేమ్ ఫోర్ట్నైట్ కోసం వినియోగదారుల నుండి నేరుగా మెంబర్షిప్ తీసుకుని పనిచేస్తుంటాయి.
మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెబుతున్నా పొగరాయుళ్లు మాత్రం సిగిరెట్ను మానలేకపోతున్నారు. అటువంటి వాళ్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. సిగిరెట్ రేట్లు 15శాతం వరకు పెరగబోతున్నాయి. అవును ప్రస్తుతం ఉన్న సిగిరెట్ రేట్లకు త్వరలోనే రెక్కలు రా�