Home » brass coin
దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప�