Home » Breaking New
భారతదేశం లో కరోనా పంజా విసురుతోంది. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. మధురై లోని రాజాజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 54 ఏళ్ల వ్య�