Breaking New

    బ్రేకింగ్ న్యూస్ : ఇండియాలో కరోనా..తమిళనాడులో తొలి మృతి

    March 25, 2020 / 02:44 AM IST

    భారతదేశం లో కరోనా పంజా విసురుతోంది. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. మధురై లోని రాజాజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 54 ఏళ్ల వ్య�

10TV Telugu News