Home » Bribery Cases
ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.
అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.