Home » bride srujana died
విశాఖ పట్టణం మధురవాడలో పెళ్లి పీటలపై వధువు కుప్పకూలి చనిపోయిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వధువు పెళ్లి ఇష్టం లేక విషపదార్థాలు తిని మృతి చెందిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు వాట�
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి..ఆ తరువాత వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటనలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.