Home » Bride Srujana Postmortem
విశాఖ పట్టణం మధురవాడలో పెళ్లి పీటలపై వధువు కుప్పకూలి చనిపోయిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వధువు పెళ్లి ఇష్టం లేక విషపదార్థాలు తిని మృతి చెందిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు వాట�
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టం చేశారు.(Bride Srujana Postmortem)