Home » Bridge collapses
గుజరాత్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. వాడుకలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.
భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాత్రి వంతెన కూలి 11 మంది మరణించారు.
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది,
గుజరాత్లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై బ్రిడ్జి కూలిన ఘటనలో 137మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచారకమైనదనీ..మతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా వ్యక్తంచేశారు. మృతుల కుట
గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్లో మలంక గ్రామానికి సమీపంలో ఓ నదిపై నిర్మించిన ఓ భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జ్ పై నుంచి కార్లు వెళ్తుండగా ఒక్కసారిగా కూప్పకూలడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం