Home » Brihanmumbai Municipal Corporation
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెంబూరులోని సిద్దార్ధ నగర్ కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోసహా ఏడుగురు సజీవదహనం అయ్యారు.
బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నదాని ప్రకారం.. 3,545 కోట్ల రూపాయలను కోస్టర్ రోడ్ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. 1,060 కోట్ల రూపాయలను కోరేగావ్-ముల్లుండ్ రోడ్డు కోసం కేటాయించారు. 2,825 కోట్ల రూపాయలను ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించారు. ఇకపోతే, దేశంలోని దాదాపు పద
అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను శివసేన సర్కార్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. శివసేన సర్కార్ కు వీరికి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో అవకాశం ఉన్నచోటల్లా ఎంపీ నవనీత్ రాణా దంపతులను ఇరుకున పట్టేందుకు ప్రయత్నాలు జరుగు�
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది.
Sonu Sood: లాక్డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూ సూద్.. ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ హెల్పింగ్ హ్యాండ్ అనిపించుకుంటున్నారు.. తాజాగా ఆయనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేసు పెట్టింది.. జూహూ ప్రాం�
Mumbai : coronavirus 12 thousand people fined over no face mask : మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోరు..ఫైన్ మాత్రం కట్టేస్తారు. కరోనా తెచ్చిన ఈ మాస్క్ లు పెట్టుకోవటమంటే జనాలు తెగ చిరాకు పడిపోతున్నారు.దీంతో ఫైన్లు వేస్తే కడతాం గానీ మాస్కులు పెట్టుకోం అంటున్నట్లుగా తయారయ్యారు నగరాల్లో�
Schools in Mumbai to remain closed till Decmber 31 : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోరనా కేసులు పెరుగుతున్నందున డిసెంబర్ 31వ తేదీ వరకు పాఠశాలలను మూసి వేయనున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలను డిసెంబర్ 31వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు ముంబై మేయర్ కి
మ్యూజిక్ లెజెండ్, భారతరత్న లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు ? అంటూ ఏదో ఆలోచించకండి. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా..ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ