Britain

    గాంధీ పాకెట్ గడియారం @ 11.82 లక్షలు

    November 22, 2020 / 11:52 PM IST

    Mahatma Gandhi’s alarm-pocket- watch : మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారానికి భారీ రెస్పాండ్ వచ్చింది. బ్రిటన్ లో జరిగిన ఓ వేలం పాటలో 11 లక్షల 82 వేల 375 రూపాయలు (12 వేల పౌండ్లు) అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయినా..ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపాడు. �

    నదిలో పడిపోయిన విద్యార్థిని, కాపాడిన బ్రిటన్ దౌత్యవేత్త

    November 16, 2020 / 10:34 PM IST

    British Diplomat Saves : అప్పటి దాక ప్రకృతి అందాలను చూస్తూ..ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చైనాలో బ్రిడ్జీపై నడుస్తున్న ఓ విద్యార్థిని..ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయింది. కాపాడాలంటూ..కేకలు. వెంటనే 61 ఏండ్లున్న బ్రిటన్ దౌత్యవేత్త ఏ

    విమానంలో భర్త చెంప ఛెళ్లుమనిపించిన భార్య..ఎందుకో తెలిస్తే ఇంకో రెండు తగిలించమంటారు

    October 26, 2020 / 10:51 AM IST

    Wife slaps husband on Easy Jet flight : ఇద్దరు భార్యాభర్తలు విమానం ఎక్కారు. ఎక్కిన తరువాత భర్త చెంప ఛెళ్లుమనించేలా భార్య ఒక్కటిచ్చుకుంది. దీంతో విమానంలో ఉన్నవారంతా హ్యాపీగా ఫీలయ్యారు..హా..ఇంకో రెండేయ్యమ్మా బాగా బుద్ధి వచ్చేలా అంటూ సూచించారు. ఆ భర్త చేసిన పనేంటో తెల�

    5జీ వార్ :చైనా 5జీ నిషేధం

    September 16, 2020 / 04:28 PM IST

    దేశంలో 60శాతం జనాభాకు కరోనా సోకాలని కోరుకుంటున్న బ్రిటన్ ప్రభుత్వం, కారణమిదే

    March 16, 2020 / 07:20 AM IST

    ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం

    20 ఏళ్లకు దొరికిన అరుదైన ఉంగరం 

    November 17, 2019 / 03:51 AM IST

    20 సంవత్సరాల క్రితం దొంగతనానికి గురైన ఉంగరం ఈనాటికి దొరికింది. పోయిన ఉంగరం దొరికితే అదో పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ ఇది అలాంటి ఇలాంటి ఉంగరం కాదు. ఆ ఉంగరం ఏదో ఆషామాషీ వ్యక్తులది కూడా కాదు.  అందుకే 20 ఏళ్ల క్రితం పోయిన ఉంగరం దొరకటం విశేషంగా మార

    భారత్ లో రోటీలు కాల్చిన బ్రిటన్ రాజు ఛార్లెస్

    November 14, 2019 / 06:38 AM IST

    బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా గురువారం (నవంబర్ 14)న ఛార్లెస్ గురుద్వార్ బంగ్లా సాహిబ్ ను సందర్శించారు. ఢిల్లీ సిక్కు మేనేజమ్ మెంట్ కమిటీ ప్రిన్స్ చార్లెస్ కు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత ఛార్లెస్ సి�

    దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ : తండ్రిని టీవీ రిమోట్‌తో చంపిన కూతురు

    August 29, 2019 / 03:49 PM IST

    టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. టీవీ రిమోట్ తో కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ఈ చిత్రమైన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన నికోలా టౌన్‌సెండ్ (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. ఓ రోజు ఇద్దరి

    లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే

    May 1, 2019 / 04:20 AM IST

    ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారా..అయితే మీరు ఒత్తిడికి గురవుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయాలు తీసుకోకుండా ఫాస్ట్ ఫుడ్‌పై ఆధార పడుతున్నారు. పరీక్షల సమయంలో ఈ ఫుడ్ తీసుకుంట�

    మాల్యా లగ్జరీకి బ్రేక్ : నెలంతా దాంతో సర్దుకోవాల్సిందే 

    April 4, 2019 / 07:18 AM IST

    లిక్కర్ కింగ్..కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా జల్సాలకు బ్రేక్ పడనుంది. రాజరికపు వైభోగాన్ని తలపించేలా మాల్యా జల్సాలుంటాయి. ఒకప్పుడు సొంత విమానాలు, చుట్టూ బిగ్గెస్ట్ సెలబ్రిటీలు చక్కర్లు..ఇటువంటి అత్యంత  లగ్జరీ లైఫ్ ను అనుభవించిన జల్సా పుర�

10TV Telugu News