Home » broadcast
చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్ఫోన్ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది.
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.