Home » broke out
మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.
రాహుల్ సభ కోసం దగ్గరగా ఉండే జిల్లాలో పర్యటనలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించారు. అయితే రేవంత్ జిల్లా పర్యటనలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్
విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ సాల్వెంట్స్ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుం�