Home » BROKER
శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు.