brokers

    తిరుమలో దళారీలను తరిమికొట్టాం : బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి

    August 26, 2019 / 03:36 PM IST

    తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�

10TV Telugu News