Bronze medal Winner

    PV Sindhu : పీవీ సింధును సత్కరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

    August 13, 2021 / 10:02 PM IST

    టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత పివి సింధు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పీవీ సింధు సాధించిన కాంస్య పతకాన్ని డీజీపీ తిలకించి అభినందించారు. ఏపీకి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం పట్ల డీజీపీ గౌతం సవాంగ్ హర్షం

10TV Telugu News