Home » Bronze medal
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 65కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు హర్యానాకు చెందిన భజరంగ్ పూనియా. కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫై�
ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివ�
41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు 12వ మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై టీమిండియా విక్టరీ కొట్టింది.
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్
పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్. తెలుగు తేజం సింధు అద్భుతమైన పోరాట పటిమతో టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో మెడల్ సాధించి హిస్టర
టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో ఓడిపోయింది. 41 సంవత్సరాల తరువాత, జట్టు ఫైనల్కు చేరుకుంటుందని ఆశగా ఎదరుచూసిన భారత్ ఆశలు గల్లంతయ్యాయి.
ఒలింపిక్స్ టోర్నీలో ఇండియాకు మరో పతకం తెచ్చిపెట్టిన పీవీ సింధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్వర్ణం వస్తుందని భావిస్తే ఒక్క గేమ్తో దశ మారిపోయింది. 2016రియో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్చుకున్న సింధు.. 2020 టోక్యో ఒల
తెలుగు తేజం, చెస్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు మాస్కోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నెదర్లాండ్స్కు చెందిన లీ తింగ్జీపై ఘన విజయం సాధించింది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. కోనేరు హంప