Home » BRS dharna
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి సిద్ధమైంది. మోదీ హటావో సింగరేణి బచావో నినాదంతో మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్.