Home » BRS Khammam Meeting
హైదరాబాద్ హఫీజ్ పేటలోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తెలంగాణ సీఎం కేసీఆర్.. తోట చంద్రశేఖర్ కు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు.(Raghunandan Rao)
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�