Home » BRS MPs
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్షణమే భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించింది.