Home » BRS
KCR Targets AP : దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో పట్టు..
ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా .. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
తెలంగాణలోని కుత్బుల్లాపూర్ రాజకీయాల గురించి తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటోందని, ఈ పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. పెట్రో ధరల పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు.
కేసీఆర్కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పె
కేటీఆర్ పీఏ ఊర్లో 100 మంది టీఎస్పీఎస్సీ పరీక్షల్లో పాసయ్యారని అంటున్నారని, సిట్ అధికారులు నోటీసు ఇస్తే రేవంత్, సంజయ్ స్పందించడం లేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో వివరాలు తమకు తెలుసని రేవంత్, బండి సంజయ్ అన్నారని, వివరాలు ఇమ్మంటే పార�
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.