Home » bse.ap.gov.in
ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.
ఏపీలో నేడు (శనివారం) పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ విజయవాడలోని ఆర్అండ్బి కార్యాలయం భవనంలోని మీడియా పాయింట్లో ఈ ఫలితాలను మరికొద్దిసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండర�
పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి... తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది.