Home » BSEB
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB), పాట్నా మెట్రిక్యూలేషన్ (10వ తరగతి) ఫలితాలు ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు.
Tragedy in Bihar, 10th class student dies in board exam center due to high fever : బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రరి 17 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కాలంలో విద్యార్ధులు అన్ లైన్ లో క్లాసులకు అటెండయ్యారు. పరీక్షలు సజావుగా జరుగుతున్�