Home » bsf
పంజాబ్ సరిహద్దులో డ్రోన్ కలకలం సృష్టించింది. పాకిస్తాన్ సరిహద్దు మీదగా భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన డ్రోన్ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది.
పాకిస్తాన్ లోని భారత సరిహద్దు జిల్లా బహవల్పూర్ లోని హసిల్ పూర్ కు చెందిన మహ్మద్ అమీర్(22)అనే యువకుడు సరిహద్దు కంచె దాటి భారత్ లోకి ప్రవేశించాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన
దరఖాస్తు విధానానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.దరఖాస్తుకు డిసెంబర్ 29, 2021 వరకు అవకాశం ఉంది.
భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి.
ఆ మూడు రాష్ట్రాల్లో BSF పరిధి పెంపు
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లోని పంజాబ్ బోర్డర్ లో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, భారత బీఎస్ఎఫ్ జవాన్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈరోజు ఆగస్టు 14 పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ సైనికులు భారత్ సైనికులకు �
జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి.
ప్రేమ కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటి.. ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను తీసుకోని స్వదేశానికి వస్తుండగా సరిహద్దు భద్రతా అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది
జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా పాక్ ప్రయత్నిస్తోంది.
Pak’s secret tunnel to push terrorists for 8 years in Jammu : జమ్మూలో పాక్ రహాస్య సొరంగ మార్గం బయటపడింది. భారతదేశంలోకి ఉగ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారానే పాక్ పంపుతోందంట. జమ్మూకశ్మీర్ లోని భూగర్భంలో 150 మీటర్ల వెడల్పు కలిగిన రహాస్య సొరంగ మార్గాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)