Home » Btech Student Naveen
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. హరిహరకృష్ణను ఈ నెల 9 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పా
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష వేయాలని ఆయన తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరి శిక్ష పడితేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకు�
నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.