Home » Budget 2020-21
Central Budget 2020-21: సెంట్రల్ గవర్నమెంట్ సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు, ఇతర సమస్యలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ ప్రాజెక్టులు, స్కీంలకు నిధులతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రం ఇచ్చిన హామీలు ప
భారత నెట్ కు 2020-21 బడ్జెట్ లో రూ.6వేల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీంట్లో భాగంగా భారత్ లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తామని మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ గురించి మాట్లాడు�
వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అభిప్రాయం వ్యక్తం