Home » budget 2022-23
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్..!
సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు ఇస్తుందని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమావేశాల్లో తెలిపారు.
ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం అని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు.