-
Home » Burdens
Burdens
GST : నేటి నుంచి జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు అమల్లోకి..సామాన్యులపై పెరుగనున్న భారాలు
July 18, 2022 / 09:42 AM IST
జున్ను, పాలు, మజ్జిగ, ఆటా, గోధుమలు, చెంచాలపై ధరలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆట వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు.