Home » Burn
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
వాస్తవానికి డిసెంబర్ -25వ తేదీని అంబేద్కరిస్టులు ‘మనుస్మృతి దహన దినోత్సవం’గా జరుపుతుండడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వర్ణ వ్యవస్థ పుట్టుకకు ప్రధాన కారణంగా తీవ్ర ఆరోపణలు ఉన్న మనుస్మృతిని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 1927లో నాగ్పూర్లో డి
చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభు�
కొద్ది రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఫీజుల పెంపుపై నిర్ణయం మార్చుకోకుంటే నిరసనకు మరో స్థాయికి తీసుకెళ్తామని మంగళవారం నాటి నిరసనలోనే విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు లేఖ రాశారు. అయితే, వారి నుంచి ఎ�
ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్రను పోషిస్తున్న హీరో ప్రభాస్..ఈ ఏడాది ఢిల్లీలోని లవ్కుశ్ రాంలీలా మైదానంలో రావణ దహనం చేయనున్నారు. లవ్కుశ్ రాంలీలా కమిటీ ప్రభాస్ను కలిసి అక్టోబర్ 5న దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను దగ�
భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకుని భస్మీపటలం చేసే దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుత�
వ్యాయామం. శరీరం ఆరోగ్యం ఉండటానికి చాలా అవసరం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చాలా అవసరం. శరీరంలో కేలరీలు కరిగించుకోవటానికి చక్కటి వ్యాయామాలు మీకోసం..
గత 108 సంవత్సరాల కాలంలో అతిపెద్ద కార్చిచ్చు చెలరేగటం ఇదే తొలిసారి. కార్చిచ్చు కారణంగా లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమౌతుంది.
70 per cent of Delhiites didn’t burn firecrackers on Diwali ఈ ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని 70శాతంమంది టపాసులు లేదా బాణసంచా కాల్చలేదని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న ‘క్రాకర్స్ బ్యాన్’ నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని,వచ్చే ఏడాది ఇంత
తమిళనాడులోని కోయంబేడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సులు నిలిపే స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కరోనా కారణంగా అక్కడి నిలిపివుంచిన వోల్వో బస్సులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. బస్సులన్నీ పక్కనేపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ