Home » bus and truck
రాజస్ధాన్లోని బర్మేర్ ప్రాంతంలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. బల్మేర్-జోధ్ పూర్ హైవేపై బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 12మంది వరకూ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది.