Bus Falls From Bridge

    Bus Accident : ఇటలీలో ఘోర బస్సు ప్రమాదం…21 మంది మృతి

    October 4, 2023 / 05:33 AM IST

    ఇటలీ దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారు. వెనిస్‌లో మీథేన్‌తో నడుస్తున్న బస్సు వంతెనపై నుంచి కింద పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా 21 మంది మరణించారు...

10TV Telugu News