Home » #busaccident
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్ర
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టిసి) బస్సు వేగంగా వచ్చి ఏడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు.