Home » Buses
టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమ
పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది గాయపడ్డారు. సెనెగల్ అధ్యక్షుడు మాకీ హాల్ ఈ ఘోర ప్రమాదంపై ట్వీట్ లో వివరాలు తెలిపారు. కాఫ్రిన్ ప్రాంతంలోని గ్నిబీ గ్రామంలో ఈ బస్సు ప్రమాదం చోటుచేస
అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ
వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకు ఏపీ వెళ్లాలనుకునేవాళ్లకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు.
ఝార్ఖండ్లో రిసార్డు రాజకీయం మొదలైంది. తనపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే, తన పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం శిబూసోరెన్. అందుకే తన కూటమి ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించాడు.
కాలం చెల్లిన బస్సులు స్క్రాప్లుగా విక్రయించడం కంటే వాటిని క్లాస్ రూములుగా మార్చాలని ఉపయోగించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
ఇకపై బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఫోన్లలో పాటలు, వీడియోలు బయటకు వినిపించేలా ప్లే చేయడం నిషేధం విధించింది కర్నాటక ఆర్టీసీ.. హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటక ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.
కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మారుమూల గ్రామాలకు వీటిని చేరవేస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సర్వం బంద్ కానున్నాయి. అయితే, బస్సు ప్రయాణికులకు మాత్రం బిగ్ రిలీఫ్ లభించింది. కర్ఫ్యూ ఉన్నా టీఎస్ ఆర్టీసీ బస్సులు యథాతథంగానే తిరగ�