Home » Business
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వ్యాపార యూనిట్లు మొత్తాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా మోటారుసైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో భాగంగా, బావాల్ (హర్యానా) లోని తన తయారీ కేంద్రాన్ని మూసివేయాలని, గుర్గావ్లోని తన అమ్మకప�
tupperware : టప్పర్ వేర్ పేరిట 15 మందికి రూ. 4 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలేడీని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికు మొర పెట్టుకోగా..ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లోతుగా విచారించాల్�
భారతదేశంపై చైనా మరో కుట్రకు తెగబడింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటాపై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ప్రమఖులు, కీలక సంస్థలను చైనా లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సం�
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ
Indore లోని ఓ కూరగాయాల మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు. బండ్లను తొలగించాల్సిందేనంటూ మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కడుపు తిప్పలు కోసం వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపో�
నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ ఛాయ్ వాల. కరోనా వైరస్ క�
బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ �
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయిత�
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే
ప్రాన్స్ కు చెందిన టెక్ దిగ్గజం క్యాప్జెమిని భారతదేశంలోని టెకీలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్లో కొత్తగా 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. ఈ సంస్థకు ఇప్పటికే భారత్లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొ�