Business

    హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి దందా : లిక్విడ్‌గా మార్చి విక్రయం

    May 4, 2019 / 08:56 AM IST

    హైదరాబాద్ లో కొత్తరకం గంజాయి దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంతో తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకువచ్చి చిన్న బాటిల్స్ లో నింపి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. బిర్యానీ ఫ

    మరో 3 బ్యాంకుల విలీనానికి రంగం సిధ్ధం

    April 30, 2019 / 02:21 PM IST

    ఢిల్లీ : దేశంలో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్చలు  జరుపుతోంది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు,యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా లను విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విలీనం దిశగా ప్రభుత్�

    Summer Effect : ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్

    March 25, 2019 / 03:02 AM IST

    ఎయిర్ కూలర్..ఎయిర్ కండీషన్ ఏది బెస్ట్ అంటే ఏం చెబుతారు ? ఠక్కున ఏసీ బెస్ట్ అంటున్నారు హైదరాబాద్ నగర వాసులు.

    ఇన్‌స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్ : బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు

    March 20, 2019 / 06:17 AM IST

    ఎంచుకున్న బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక షాపింగ్‌ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ జోడించింది.

    ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే

    February 28, 2019 / 05:57 AM IST

    పాకిస్తాన్ : పాక్ ప్రభుత్వం సహకారంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తు మరణకాండలు సృష్టిస్తోంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.మానవ బాంబులను తయారుచేసి భారత్ పై ప్రయోగిస్తున్న ఈ ఉగ్ర సంస్థ ఫండింగ్ కోసం కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పటి వరకూ పలు వ్యాపా�

    అమర జవాన్లకు నివాళి : దేశవ్యాప్తంగా వ్యాపారుల బంద్

    February 18, 2019 / 04:12 AM IST

    ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి.  దీంతో  దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి  లావాదేవీలు జరుగబోవని

    Gold Rate : బంగారం ధర పై పైకి…

    February 17, 2019 / 02:51 AM IST

    మళ్లీ బంగారం ధర పైకి ఎగబాకుతోంది. ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని..ఈ ఏడాదిలో పెరిగే ఛాన్స్‌లున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు గత 3ఏళ్లుగా రూ. 30 వేల నుండి రూ. 32వేల 500 మధ్య ఉంది. ధరలు పెరగడంతో 10 గ్రాముల (24 క్యారెట

    పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

    February 16, 2019 / 10:24 AM IST

    జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

    సెల్ఫీ తో  జైల్ : సోషల్ మీడియాలో పాముల బిజినెస్

    January 8, 2019 / 04:55 AM IST

    హైదరాబాద్ : సోషల్ మీడియాని  సమచారానికే కాదు వ్యాపారానికి కూడా ఫుల్ గా వాడేసుకుంటున్నారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే ఓ ఆఫీసుండాలి..లేదంటే ఏదొక ప్లేస్ వుండాలి..ఆఫీస్ లో ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వేలకు వేలు అడ్వాన్సెస్ ఇవ్వాలి..కానీ సోషల�

10TV Telugu News