Business

    ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌లోకి ఆసియా రిచెస్ట్ మ్యాన్

    February 24, 2020 / 05:58 PM IST

    ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు

    ట్రంప్ భారత పర్యటనతో లాభపడేదెవరు!

    February 23, 2020 / 02:22 PM IST

    రెండురోజుల ట్రంప్ భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోంది. &

    కామారెడ్డిలో బైక్‌ల సంత గురించి తెలుసా

    February 23, 2020 / 10:12 AM IST

    మనకు సంత మార్కెట్‌ అనగానే వారంలో ఒక రోజు జరిపే కూరగాయల సంత గుర్తుకు వస్తుంది. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఒకచోటకు వచ్చి  కూరగాయలు, పూలు, పండ్లు  క్రయవిక్రయాలు చేస్తుంటారు.  అలాగే పశువుల సంతలు, మేకల సంతలు ఉంటాయి. ఈ సంత మార్కెట్లతోనే బట్టల�

    టోల్ గేట్ల వద్ద ఇక తిప్పలే : ఒక్క లైన్‌‌లోనే చెల్లింపులు

    January 15, 2020 / 03:40 AM IST

    జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఇక తిప్పలు తప్పవు. ఎందుకంటే నగదు చెల్లించే వాహనాలకు ఒక్క లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2020, జనవరి 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైబ్రిడ్ విధానంలో 25 శాతం లేన్లు నగదు చెల్లించే వామ�

    రుణాలిస్తాం-వ్యాపారాలు అభివృధ్ది చేసుకోండి

    December 22, 2019 / 11:26 AM IST

    బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు  ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�

    FASTag మస్ట్ : టోల్ తీస్తారు

    December 14, 2019 / 11:26 AM IST

    ఫాస్టాగ్..ఫాస్టాగ్..ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తోంది. జర్నీని సులభతరం చేసేందుకు కేంద్రం ఈ కొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనిపేరే ఫాస్టాగ్. జర్నీ చేస్తున్న సమయంలో టోల్ గేట్ల వద్ద ఫీజులు కట్టడం కంపల్సరీ. ఇందుకోసం చాలా సేపు వెయిట్ చే�

    పెరుగుతున్న పెట్రోల్ ధరలు

    November 20, 2019 / 02:51 AM IST

    పెట్రోల్ ధరలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం మరింత అధికమయ్యాయి. ఢిల్లీలో లీటర్ ధర రూ. 15 పైసలకు చేరుకుని..రూ. 74.20 స్థాయికి ఎగబాకింది. వారం రోజులుగా యథాతథంగా ఉన్న డీజిల్ ధర 5 పైసలు అధి

    కశ్మీర్ లో 3నెలల్లో 10వేల కోట్ల వ్యాపార నష్టం

    October 27, 2019 / 03:18 PM IST

    ఈ ఏడాది ఆగస్టు-5,2019న కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఈ మూడు నెలలో 1,000కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు ఓ ట్రేడ్ బాడీ తెలిపింది. కాశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణం కానందున నష్టాల స�

    మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

    September 24, 2019 / 04:02 AM IST

    దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 22పైసలు, డీజిల్ పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగూతూ వస్తున్నాయి.   గత 8 రోజులుగా చమ�

    ముఖేశ్ అంబానీ టార్గెట్ సినిమా ధియేటర్సేనా

    August 28, 2019 / 08:43 AM IST

    రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్స్‌కు ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. అంటే రిలీజ్ అయిన రోజు ఇంట్లోనే సినిమా చేసేయొచ్చన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి ఇదో సరికొత�

10TV Telugu News