Home » businesses
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం తరువాత ఎలాన్ మస్క్ జోరు కొనసాగుతుంది. వ్యక్తిగత సంపద వృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నారు.
2021లో అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి అఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించారు. అన్ని వ్యవస్థలనూ స్వాధీనంలో ఉంచుకుని పాలిస్తున్నారు. అయితే, వాళ్లు పాలన చేపట్టినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయింద�
శ్రీశైలం ఘర్షణతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. శ్రీశైలం పురవీధుల్లో ప్రశాంతంగా ఉండడంతో షాపు యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.
President Biden : తాజాగా కరోనాతో దెబ్బతిన్న అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ద అమెరికన్ ర�
కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ�