-
Home » buy grain
buy grain
TRS : కేంద్రంపై రెండువైపులా టీఆర్ఎస్ దాడి.. ఇటు ఢిల్లీలో అటు గల్లీలో
March 25, 2022 / 08:51 AM IST
కేంద్రంపై టీఆర్ఎస్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేస్తోంది. ఇటు గల్లీలోనూ అటు ఢిల్లీలోనూ తాడోపెడో తేల్చుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
Kishan Reddy : ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది : కిషన్ రెడ్డి
November 13, 2021 / 06:02 PM IST
తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని...ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు.
Minister KTR : కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే దేశవ్యాప్త ధర్నా : మంత్రి కేటీఆర్
November 12, 2021 / 03:43 PM IST
ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.