Home » By Election 2021
హజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఈక్రమంలో పోలింగ్ కేంద్రానికి వెళుతున్న టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ అడ్డుకోవటంతో ఆయన మండిపడ్డారు.
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది.
Nagarjuna Sagar By Election Results 2021: నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తిరగి కైవసం చేసుకుంది. ఉపఎన్నికలో 20వేల పై చిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. కాం�