Home » CAA Protest
చెన్నై మరో షాహీన్ బాగ్ అవుతోంది. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను, నిరసనలను స్పూర్తిగా తీసుకున్న చెన్నైకి చెందిన ఓ వర్గానికి చెందిన ప్రజలు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. గత మూడు రోజులుగా ఈ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. పౌరసత్వ సవరణ చ�
ఓ 20ఏళ్ల వ్యక్తి CAAకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నందుకు తోసి కిందపడేయడమే కాకుండా కుర్చీలతో కొట్టారు. ఆందోళనల్లో ఇది అంత పెద్ద విషయమేమీ కాకపోయినా జరిగింది హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కావడం గమనార్హం. ‘జనాల్లో నుంచి వెనక్కు లాగేసి గ్రౌండ్ �
చెన్నైకి చెందిన వళ్లువర్కొట్టమ్ పోలీస్ వీడియో వైరల్ అవుతోంది. బస్స్టాప్లో ఆగి ఉన్న యువతులను వీడియో తీసి.. వారిని భయపెడుతున్నాడు. పాట్రోలింగ్ లో ఉన్న ఈ పోలీస్ ఫొటోలను క్లిక్ చేస్తుంటే వారంతా మొహాలను దాచుకోవడమో లేదా అక్కడ్నుంచి వెళ్లిపోవ
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసు
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు నమోదు పట్టికలను సైతం తీవ్రంగా వ్యతిరేకిస�
జాకోబ్ లిండేన్థాల్(Jacob Lindenthal) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సీఏఏ అంశంపై తోటి విద్యార్థులతో ఆందోళనలో పాల్గొనడంతో వెంటనే వెళ్లిపోవాలంటూ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలిచ్చింది. ద�
ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. లక్నోలో మొత్తం 350 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడేవారి ఆస్తుల వేలం వేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రకటించినా ఆందోళనకారులు �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగుళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై, లక్నో సహా పలు నగరాల్లో ఆందోళన కారులు బీభత్స