-
Home » Cable Bridge
Cable Bridge
వావ్.. ఏపీ, తెలంగాణ మధ్య కేబుల్ బ్రిడ్జి.. కృష్ణా నదిపై ఆ కేబుల్ బ్రిడ్జితో వాళ్లకి 90 కి.మీ దూరం తగ్గుతుంది..
March 9, 2025 / 11:47 AM ISTసోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాది రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కేబుల్ బ్రిడ్జిపై నిబంధనలు ఉల్లంఘన.. వివాదంలో మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్
May 5, 2024 / 12:59 PM ISTకేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ సీఐ మల్లేశ్ నిబంధనలు ఉల్లంఘించారు. బ్రిడ్జిపై ఎవ్వరూ బర్త్ డే వేడుకలు చేయొద్దని హెచ్చరికలు చేసిన ఆయన..
Hyderabad: మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకేసిన 17 ఏళ్ల బాలిక
July 13, 2023 / 07:32 PM ISTఆమె ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Bhagalpur bridge collapse: కుప్పకూలిన వంతెన..కాంట్రాక్టు సంస్థపై సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం, విచారణకు ఆదేశం
June 5, 2023 / 12:32 PM ISTభాగల్పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.
Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో నలుగురి అరెస్టు.. కొనసాగుతున్న విచారణ
October 31, 2022 / 06:34 PM ISTగుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని
October 31, 2022 / 03:26 PM ISTగుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలిస్తారు. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతోపాటు, బాధిత కుటుంబాల్ని కూడా మోదీ పరామర్శిస్తారు.
Gujarat Bridge Collapses: గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో కొనసాగుతున్న సహాయకచర్యలు.. 137కు చేరిన మృతుల సంఖ్య..
October 31, 2022 / 07:14 AM ISTమోర్బిలోని కేబుల్ బ్రిడ్జి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. ఏడు నెలల పాటు దానిని మూసివేసి ఉంచారు. మరమ్మతుల అనంతరం గుజరాతీ నూతన సంవత్సరమైన అక్టోబర్ 26న ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు.
Cable Bridge: ఘోరం.. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మృతి.. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
October 30, 2022 / 09:39 PM ISTగుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
Cable Bridge: గుజరాత్లో కూలిన కేబుల్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు
October 30, 2022 / 07:42 PM ISTగుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశంలో మొదటి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి
October 14, 2022 / 05:33 PM ISTదేశంలో మొదటి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి